social media rss twitter facebook
Home > Politics
  • Politics

    ప‌వ‌న్‌పై జ‌గన్ లాస్ట్ పంచ్!

    ఎన్నికల ప్ర‌చారం మ‌రి కొన్ని గంట‌ల్లో ముగియ‌నుంది. రాజ‌కీయ పార్టీల ముఖ్య నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌చారంలో

    నేటితో ప్ర‌చారానికి తెర‌

    సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ‌నివారంతో తెర‌ప‌డ‌నుంది. ఈ నెల 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. స‌రిగ్గా ఎన్నిక‌లు ముగిసే స‌మ‌యానికి 48 గంట‌ల ముందు ప్ర‌చారం ముగుస్తుంది. ఈ

    అనూహ్యంగా పుంజుకున్న‌ వైసీపీ ఎమ్మెల్యే

    తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య పోరు హోరాహోరీని త‌ల‌పిస్తోంది. వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, టీడీపీ త‌ర‌పున బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి త‌ల‌ప‌డుతున్నారు.

    విశాఖ లో పోటా పోటీగా!

    ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటా పోటీగా రాజకీయ పోరు సాగుతోంది. పోలింగ్ కి కేవలం గంటల వ్యవధి ఉన్న నేపధ్యంలో జిల్లాలో

    టీడీపీ ఎంపీ హ్యాట్రిక్ కి బ్రేకులు ?

    శ్రీకాకుళం లోక్ సభ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్  నాయుడుకు ఈసారి హ్యాట్రిక్ సాధ్యమా అంటే జరుగుతున్న

    మోడీ అంటే భయమా బాబూ!

    టీడీపీ అధినేత రాజకీయ దిగజారుడు వ్యూహాల మీద వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. ఏపీలో భూమి మీది కాదు అంటూ ప్రజలను

    మంత్రులను రెడీ చేస్తున్న సీఎం!

    ఇంటి పేరులోనే సీఎం ని చేర్చుకున్న ఆయన రాజకీయంగా పలుకుబడి కలిగిన వారే అనడంలో సందేహం లేదు. లేకపోతే ఎక్కడో కడప నుంచి వచ్చి ఉమ్మడి విశాఖలో

    చంద్ర‌బాబు ఇంట‌ర్వ్యూ ట్రోల్స్ పాలు!

    పోలింగ్ కు మ‌రి కొన్ని గంట‌ల స‌మ‌య‌మే మిగిలిన నేప‌థ్యంలో ఏపీలో ఇంట‌ర్వ్యూల వ్య‌వ‌హారం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. టీవీ 9 కు జ‌గ‌న్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఒక

    ఉచితంగా ఏసీ బస్సులో ప్రయాణం

    హైదరాబాద్ నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే తడిసిమోపెడవుతుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఏసీ బస్సులో ప్రయాణం చేయాలంటే అటుఇటుగా 3వేల రూపాయలు

    శ్రీభ‌ర‌త్ కూ చంద్ర‌బాబు చేతిలో నంద‌మూరి అనుభవాలేనా?

    చంద్ర‌బాబు నాయుడు త‌న అవ‌స‌రానికి వాడుకోవ‌డం విష‌యంలో ఎవ‌రి విష‌యంలోనూ మొహ‌మాటప‌డ‌రు! అలాగే ఎవ‌రిని ఎక్క‌డ తొక్కాలో కూడా చంద్ర‌బాబుకు మ‌హ‌బాగా తెలుస‌నేది చ‌రిత్ర చెబుతున్న విష‌యం!

    గుంటూరు వెస్ట్ లో కూట‌మి క‌కావిక‌లం!

    గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం కూట‌మి పాలిటిక్స్ చిత్రాతిచిత్రంగా ఉన్నాయి! ఒక‌రుకాదు ఇద్ద‌రు కాదు.. అనేక మంది ఆశావ‌హులు ఇక్క‌డ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు!

    టీడీపీని ఏకిపారేసిన బీజేపీ సీనియ‌ర్ నేత‌

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న టీడీపీని బీజేపీ సీనియ‌ర్ నేత ఐవైఆర్ కృష్ణారావు ఏకిపారేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కుట్ర‌పూరితంగా టీడీపీ, జ‌న‌సేన ప్ర‌చారం చేస్తూ,

    వ‌ర్మ‌పై న‌మ్మ‌కం లేకే... ప‌వ‌న్ ప‌దేప‌దే!

    జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు పిఠాపురంలో త‌న గెలుపుపై ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ భుజాల‌పై త‌న గెలుపు బాధ్య‌త‌ల్ని ఆయ‌న పెట్టిన సంగ‌తి

    ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

    తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. 

    రోజా అడ్డాలో జ‌న‌మే జ‌నం... గెలుపుపై!

    ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని పుత్తూరులో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. జగ‌న్ ప్ర‌చార‌స‌భ‌కు జ‌నం వెల్లువెత్తారు. సీఎం సీఎం నినాదాల‌తో హోరెత్తించారు.

    సునీత, సీబీఐ అధికారికి ఏపీ హైకోర్టు షాక్‌!

    వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌, ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర‌రెడ్డి, అలాగే సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. త‌మ‌పై పులివెందుల‌లో న‌మోదైన కేసును

    ఈసీని అడ్డం పెట్టుకుని కూట‌మి అమాన‌వీయం!

    పేద‌ల సంక్షేమానికి అడ్డు ప‌డొద్ద‌నే ఉద్దేశంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఎన్నిక‌ల సంఘం లెక్క చేయ‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పేద‌ల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నం

    ‘పెంచను’ అని చెప్పగలవా చంద్రబాబూ!

    మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను ఒక వేలం పాట లాగా మార్చేశారు. ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి

    బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. బాబుకు క‌లిసిరాని కాలం!

    ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నేది చంద్ర‌బాబునాయుడి ల‌క్ష్యం. బాబుకు వ‌య‌సు పైబ‌డ‌డం, దాదాపు ఇవే చివ‌రి ఎన్నిక‌లు కావ‌డం, వార‌సుడైన లోకేశ్ ఇంత వ‌ర‌కూ నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌ను

    క‌డ‌ప న‌గ‌రంలో డిప్యూటీ సీఎం అట్ట‌ర్ ప్లాప్‌!

    క‌డ‌ప న‌గ‌రంలో ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డంలో వైసీపీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌నే మాట వినిపిస్తోంది. మ‌రోవైపు టీడీపీ నెమ్మ‌దిగా పైచేయి సాధిస్తోంద‌న్న ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. టీడీపీ,

    నాగబాబు మొహం చూసి ఓటేసే వారున్నారా?

    పవన్ కల్యాణ్ ను నమ్ముకుని రాజకీయంగా చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని, ప్రస్తుత ఎన్నికల పర్వంలో ఎదురైన భంగపాటును జాగ్రత్తగా దాచుకుని బయట తిరుగుతున్న వ్యక్తి

    కూట‌మి కుట్ర‌ల‌కు ఈసీ ద‌న్ను.. హైకోర్టు బ్రేక్‌!

    ప‌లు ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు నిధులు అంద‌కుండా ఈసీ ద్వారా కూట‌మి కుట్ర‌ల‌కు తెర‌లేపగా, వాటికి ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు

    ముస్లిం రిజ‌ర్వేష‌న్లను వ్య‌తిరేకించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

    ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌ను ఇంత కాలం బీజేపీ ఒక్క‌టే వ్య‌తిరేకిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి మ‌రో పార్టీ అధినేత తోడ‌య్యారు. ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకిస్తున్న ఆ నాయ‌కుడే జ‌న‌సేన

    విశాఖతో జగన్ సెంటిమెంట్ కంటిన్యూ!

    వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. అది 2014 కానీ.. అలాగే చూస్తే 2019 కానీ జగన్ విశాఖ నడిబొడ్డున ఒక్కటంటే ఒక్క

    బొత్సను గడప దాటనీయడం లేదా?

    విజయనగరం జిల్లాలో ఆసక్తి రేపుతున్న అసెంబ్లీ సీటుగా చీపురుపల్లి ఉంది. ఇక్కడ సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ వరసగా అయిదవసారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికి

    జగన్ కి తిట్లు... విశాఖకు బిస్కెట్లు!

    చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొత్తం తీసుకుంటే ఆత్మ స్తుతి పరనిందగా సాగుతూ వస్తోంది. జగన్ ని పట్టుకుని సైకో అని నిందించడం తన ప్రసంగాలలో అనేక సార్లు

    జగన్ విజన్ కరెక్ట్ అంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్ధి!

    విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుంది అని గత నాలుగున్నరేళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖ రెడీ మేడ్ సిటీ అని కాస్తా నిధులు వెచ్చిస్తే విశాఖ

    అరె.. ఒక కామెడీని మిస్సవుతున్నామే..!

    రాజకీయాలు సాధారణంగా సీరియస్ వ్యవహారం. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో నాయకులందరూ తమ తమ ప్రత్యర్థుల మీద నిప్పులు చెరుగుతూ చెలరేగిపోతూ ఉంటారు. వ్యవహారం అంతా హాట్ హాట్

    ఇప్పటికైనా వారికి బుద్ధి వస్తుందా!?

    అబద్ధాలు మాట్లాడడంలో హద్దులు దాటి వారు సాగిస్తూ వచ్చిన దుర్మార్గపు తప్పుడు ప్రచారాలను న్యాయస్థానం అభ్యంతర పెట్టినప్పుడే వారు నోరు మూసుకుని ఉండాల్సింది. అలా చేయకుండా న్యాయపరంగా

    మోడీ వస్తూంటే.. పవన్, బాబు లకు టైం లేదా?

    ప్రధాని మోడీ ప్రచారానికి వస్తూంటే.. బిజెపితో పొత్తు ఉన్న స్థానిక పార్టీలు పండగ చేసుకోవాలి. మోడీకి ఉన్న బ్రాండ్ ఇమేజీ అటువంటిది. స్థానిక నాయకులు తమ సభలకు


Pages 2 of 840 Previous      Next